Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతనితో చనువుగా ఉంటుందనీ లేడీ కానిస్టేబుల్‌ను చంపేసిన ఖాకీ

Webdunia
బుధవారం, 1 మే 2019 (10:27 IST)
తనను కాదనీ మరో వ్యక్తితో చనువుగా ఉండటాన్ని జీర్ణించుకోలేకపోయిన ఓ కానిస్టేబుల్ తనతోపాటు పనిచేసే మహిళా కానిస్టేబుల్‌ను దారుణంగా హత్య చేశాడు. ఈ హత్య సంగారెడ్డి జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం పోలీస్ స్టేషన్‌లో మందారిక అనే మహిళా కానిస్టేబుల్ పని చేస్తోంది. ఇదే ఠాణాలో ప్రకాష్ అనే వ్యక్తి కూడా కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు.
 
దీంతో మందారిక - ప్రకాష్‌లు అత్యంత సన్నిహితంగా ఉండసాగారు. ఈ క్రమంలో మందారిక వేరొకరితో చనువుగా ఉండటాన్ని ప్రకాష్ గమనించి, ఆమెను హెచ్చరించాడు. అయినా ఆమె ఏమాత్రం లెక్క చేయలేదు. దీంతో మందారికను నమ్మించి సంగారెడ్డి జిల్లా సదాశివపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడ దారుణంగా కొట్టి చంపేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ప్రకాష్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

ఆనంది, వరలక్ష్మిశరత్‌కుమార్ థ్రిల్లర్ శివంగి ఆహా లో స్ట్రీమింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments