Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతనితో చనువుగా ఉంటుందనీ లేడీ కానిస్టేబుల్‌ను చంపేసిన ఖాకీ

Webdunia
బుధవారం, 1 మే 2019 (10:27 IST)
తనను కాదనీ మరో వ్యక్తితో చనువుగా ఉండటాన్ని జీర్ణించుకోలేకపోయిన ఓ కానిస్టేబుల్ తనతోపాటు పనిచేసే మహిళా కానిస్టేబుల్‌ను దారుణంగా హత్య చేశాడు. ఈ హత్య సంగారెడ్డి జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం పోలీస్ స్టేషన్‌లో మందారిక అనే మహిళా కానిస్టేబుల్ పని చేస్తోంది. ఇదే ఠాణాలో ప్రకాష్ అనే వ్యక్తి కూడా కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు.
 
దీంతో మందారిక - ప్రకాష్‌లు అత్యంత సన్నిహితంగా ఉండసాగారు. ఈ క్రమంలో మందారిక వేరొకరితో చనువుగా ఉండటాన్ని ప్రకాష్ గమనించి, ఆమెను హెచ్చరించాడు. అయినా ఆమె ఏమాత్రం లెక్క చేయలేదు. దీంతో మందారికను నమ్మించి సంగారెడ్డి జిల్లా సదాశివపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడ దారుణంగా కొట్టి చంపేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ప్రకాష్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments