Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూన్ 20 నుంచి కాలేజీల్లో పరీక్షలు.. స్టూడెంట్లకు అవి తప్పనిసరి..

Webdunia
శుక్రవారం, 5 జూన్ 2020 (13:36 IST)
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఈ ఏడాది జంబ్లింగ్ విధానాన్ని కాలేజీల్లో జీహెచ్ఎంసీ కమిటీ రద్దు చేయడం జరిగింది. జేఎన్‌టీయూహెచ్‌ పరిధిలోని కాలేజీల్లో జూన్ 20వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. చదివిన కళాశాలల్లోనే పరీక్షలు రాసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
 
ప్రశ్నాపత్రంలో క్వచ్చన్ పేపరులోనూ మార్పులు చేస్తూ వర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ గోవర్ధన్‌ మార్గదర్శకాలను విడుదల చేశారు. అన్ని ఎగ్జామ్ సెంటర్స్‌లో ఐసీఎంఆర్‌ సూచించిన నియమ, నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించారు. స్టూడెంట్లకు మాస్కులు, శానిటైజర్లు అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఎగ్జామ్ సెంటర్లను ప్రతిరోజూ శానిటైజ్‌ చేయాలని మార్గదర్శకాల్లో పొందుపరిచారు.
 
బీటెక్‌ ప్రశ్నాపత్రంలో పార్టు-ఏ, పార్టు-బీ విధానాన్ని తీసివేసి.. మొత్తం ఒకే విభాగంలో ప్రశ్నలు రూపొందించినట్లు యూనివర్శిటీ తెలిపింది. ప్రతి క్వచ్చన్ పేపర్ లో ఎనిమిది ప్రశ్నలు ఉంటాయి. వాటిలో ఐదింటికి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. పరీక్ష సమయాన్ని కూడా 3 గంటల నుంచి 2 గంటలకు తగ్గించినట్టు గోవర్ధన్ వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments