Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతిలో మోడరన్ మిలటరీ స్టేషన్...

Webdunia
సోమవారం, 15 అక్టోబరు 2018 (19:14 IST)
అమరావతిలో ఆంధ్ర సబ్ ఏరియా కమాండ్ రాష్ట్ర కేంద్ర కార్యాలయం మోడరన్ మిలటరీ స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ  విషయమై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) అనిల్ చంద్ర పునీఠతో ఆంధ్ర, తెలంగాణ సబ్ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ ఎన్.శ్రీనివాస రావు చర్చించారు. 
 
సచివాలయం 1వ బ్లాక్ మొదటి అంస్తులోని సీఎస్ చాంబర్‌లో సోమవారం సాయంత్రం మేజర్ జనరల్ సీఎస్‌ను కలిశారు. అమరావతిలో మోడరన్ మిలటరీ స్టేషన్ ఏర్పాటు, దాని విధివిధానాలు, ఎక్స్ సర్వీస్‌మెన్ సమస్యలపై వారు చర్చించారు. ఈ సందర్భంగా మిలటరీ రాష్ట్ర కేంద్ర కార్యాలయం, ఉద్యోగుల క్వార్టర్ల నిర్మాణానికి అమరావతిలో పది ఎకరాల భూమి కేటాయించాలని మేజర్ జనరల్ శ్రీనివాస రావు సీఎస్ పునీఠని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

పాకిస్థాన్ నటుడు నటించిన "అబీర్ గులాల్‌"పై కేంద్రం నిషేధం!

Rowdy Wear : రౌడీ వేర్ ఆఫ్ లైన్ స్టోర్ కోసం డిమాండ్ ఉంది : విజయ్ దేవరకొండ

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments