Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ వ్యాప్తంగా ప్రశాంతంగా సాగుతున్న టెట్ పరీక్ష

Webdunia
శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (10:54 IST)
తెలంగాణ రాష్ట్రంలో టెట్ పరీక్ష శుక్రవారం ఉదయం నుంచి సాఫీగా ప్రారంభమై ప్రశాంతంగా సాగుతుంది. ఈ పరీక్ష నిర్వహణకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇందులోభాగంగా తొలి పేపర్ శుక్రవారం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సాగనుంది. అలాగే, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో పేపర్ పరీక్ష నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. 
 
మొదటి పేపర్‌ పరీక్షను 1139 కేంద్రాల్లో నిర్వహిస్తుండగా, రెండే పేపర్ పరీక్షను 913 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించేలా ఏర్పాట్లు చేసారు. పేపర్-1కు 2,69,557 మంది, రెండో పేపర్‌కు 2,08,498 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షల నేపథ్యంలో విద్యా సంస్థలకు ప్రత్యేక సెలవును ప్రకటించింది. గురువారం మధ్యాహ్నం నుంచే ఆయా విద్యా సంస్థలకు సెలవు ఇచ్చారు. ఇదే విధంగా పరీక్షల పర్యవేక్షణ కోసం 2052 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 22572 మంది ఇన్విజిలేటర్లు, 10260 మంది హాల్ సూపరింటెండెంట్లను నియమించడం జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరద బాధితుల పట్ల మెగా డాటర్ నిహారిక కొణిదెల రూ. 5 లక్షలు ప్రకటన

భారతీయుడు 2 ఫ్లాప్ కావడం ఎంతో సంతోషంగా వుంది: రేణూ దేశాయ్

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments