Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియాంకా రెడ్డి హత్య కేసును స్వయంగా పర్యవేక్షిస్తా.. : మంత్రి కేటీఆర్

Webdunia
శుక్రవారం, 29 నవంబరు 2019 (12:42 IST)
డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్య ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. ఆమెను హత్య చేసేముందు నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు వైద్యుల శవపరీక్షలో తేలింది. 
 
ఈ కేసును అత్యంత సీరియస్‌గా తీసుకున్న పోలీసులు... ఇప్పటికే నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాసేపట్లో వీరిని మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం.
 
అయితే, ఈ హత్య కేసుపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. ఈ కేసును స్వయంగా పర్యవేక్షిస్తానని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. పైగా, ఈ దారుణానికి పాల్పడిన జంతువులను తెలంగాణ పోలీసులు త్వరగా పట్టుకుంటారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments