Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియాంకా రెడ్డి హత్య కేసును స్వయంగా పర్యవేక్షిస్తా.. : మంత్రి కేటీఆర్

Webdunia
శుక్రవారం, 29 నవంబరు 2019 (12:42 IST)
డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్య ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. ఆమెను హత్య చేసేముందు నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు వైద్యుల శవపరీక్షలో తేలింది. 
 
ఈ కేసును అత్యంత సీరియస్‌గా తీసుకున్న పోలీసులు... ఇప్పటికే నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాసేపట్లో వీరిని మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం.
 
అయితే, ఈ హత్య కేసుపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. ఈ కేసును స్వయంగా పర్యవేక్షిస్తానని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. పైగా, ఈ దారుణానికి పాల్పడిన జంతువులను తెలంగాణ పోలీసులు త్వరగా పట్టుకుంటారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ ఐడియాలను ఫిలింఛాంబర్ గాలికొదిలేసిందా?

ఫుట్ బాల్ నేపథ్యంలో డ్యూడ్ చిత్రం టీజర్ వచ్చేస్తోంది

విజయ్ ఆంటోనీ మార్గన్ హక్కుల్ని దక్కించుకున్న ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments