Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రావాళ్లను గోబ్యాక్ అనలేదు: టి. హోం మంత్రి నాయిని

Webdunia
బుధవారం, 28 జనవరి 2015 (18:51 IST)
ఆంధ్రావాళ్లను గోబ్యాక్ అని తాము అనలేదని తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. విజయవాడలో ఆంధ్రలో తొలి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమకు నేతలతోనే తగాదా తప్ప సామాన్య ప్రజలతో లేదని అన్నారు. 
 
అందుకే నాయకులను విమర్శించామే తప్ప, ప్రజలను కాదని నాయిని తెలిపారు. తెలంగాణలో బీడీ కార్మికులకు వెయ్యి రూపాయల భృతి ఇవ్వనున్నామని ఆయన వెల్లడించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments