Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాతో ఎన్నో ఇబ్బందులు పడ్డాం: తెలంగాణా గవర్నర్

Webdunia
ఆదివారం, 24 జనవరి 2021 (18:33 IST)
కరోనా వల్ల ఎన్నో ఇబ్బందులు దేశప్రజలు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణా రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్. తిరుమల, తిరుచానూరు పద్మావతి అమ్మవారిని కుటుంబ సమేతంగా తమిళనాడు గవర్నర్ దర్సించుకున్నారు. ఆలయం వద్ద టిటిడి అధికారులు గవర్నర్ కుటుంబానికి స్వాగతం పలికి ప్రత్యేక దర్సనా ఏర్పాట్లు చేశారు. 
 
ఆలయం లోపల మండపంలో పద్మావతి అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ మొట్టమొదటగా మన దేశంలో వ్యాక్సిన్ టీకా ప్రక్రియ కొనసాగుతుండడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కరోనా టీకాను ప్రతి ఒక్కరు వేసుకోవాలన్నారు గవర్నర్.
 
ఇతర దేశాల సహాయం లేకుండా మనదేశంలో కరోనా వ్యాక్సిన్ తయారు అవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. వ్యాక్సిన్ రావడానికి సహకరించిన నరేంద్ర మోడీకి, డాక్టర్స్‌, ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు ధన్యవాదాలు తెలిపారు గవర్నర్. ప్రతి ఒక్కరు కరోనా వ్యాక్సిన్ తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని స్వామివారిని కోరుకుంటున్నట్లు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments