Webdunia - Bharat's app for daily news and videos

Install App

డెంగ్యూ ఫీవర్ వచ్చినా లెక్క చేయలేదు.. జగన్ సంక్రాంతి వేడుకల్లో...

Webdunia
శనివారం, 14 జనవరి 2023 (14:06 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సంక్రాంతి సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించి ప్రేక్షకులను అలరించారు. 
 
డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నప్పటికీ సంక్రాంతి ఉత్సవాల కోసం జానపద గీతాలను ఆలపించిన తెలంగాణ జానపద గాయని కనకవ్వ ప్రదర్శన వేడుకలో హైలైట్ గా నిలిచింది. 
 
ఈ సందర్భంగా కనకవ్వ మాట్లాడుతూ.. తాను డెంగ్యూ జ్వరంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నానని.. అయితే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలవాలని డెంగ్యూ ఫీవర్‌ను లెక్క చేయలేదని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం ట్రాన్: ఆరీస్ ట్రైలర్

Sthanarthi Sreekuttan: మలయాళ సినిమా స్ఫూర్తితో తెలంగాణలో మారిన తరగతి గదులు.. ఎలాగంటే?

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments