Webdunia - Bharat's app for daily news and videos

Install App

డెంగ్యూ ఫీవర్ వచ్చినా లెక్క చేయలేదు.. జగన్ సంక్రాంతి వేడుకల్లో...

Webdunia
శనివారం, 14 జనవరి 2023 (14:06 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సంక్రాంతి సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించి ప్రేక్షకులను అలరించారు. 
 
డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నప్పటికీ సంక్రాంతి ఉత్సవాల కోసం జానపద గీతాలను ఆలపించిన తెలంగాణ జానపద గాయని కనకవ్వ ప్రదర్శన వేడుకలో హైలైట్ గా నిలిచింది. 
 
ఈ సందర్భంగా కనకవ్వ మాట్లాడుతూ.. తాను డెంగ్యూ జ్వరంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నానని.. అయితే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలవాలని డెంగ్యూ ఫీవర్‌ను లెక్క చేయలేదని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments