Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సిఎంకి తెలంగాణ కోర్టు సమన్లు

Webdunia
శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (10:21 IST)
ఏపీ సిఎం జగన్మోహన్‌ రెడ్డి కి హైదరాబాద్‌ నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల కోర్టు సమన్లు జారీ చేసింది. 2014 ఎన్నికల ప్రచారంలో భాగంగా.. జాతీయ రహదారి-65 పై అనుమతి లేకుండా జగన్‌ ర్యాలీ నిర్వహించారని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ దాఖలైన కేసులో కోర్టు తాజాగా సమన్లు జారీ చేసింది.

ఈ నెల 12 న కోర్టుకు హాజరు కావాలని సిఎం జగన్‌ ను ఆదేశించింది. జాతీయ రహదారి-65 పై ఎన్నికల ప్రచారానికి సంబంధించి జగన్‌ పై అప్పుడు కోదాడ పోలీస్‌ స్టేషన్‌లోనూ కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు తాజాగా చార్జ్‌షీట్‌ ను దాఖలు చేశారు.

ఈ కేసులో జగన్‌ ఎ 1 నిందితుడుగా కాగా, ఎ 2, ఎ 3 నిందితులుగా ఉన్న వారిపై అక్కడి కోర్టు కేసులు కొట్టివేసింది. ఈ కేసులో ఎ 1 నిందితుడిగా ఉన్న జగన్‌ ఇప్పటి వరకు విచారణకు హాజరు కాకపోవడంతో ఈ నెల 12 న కోర్టుకు హాజరు కావాలంటూ.. జగన్‌ కు తాజాగా కోర్టు సమన్లు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments