Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సిఎంకి తెలంగాణ కోర్టు సమన్లు

Webdunia
శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (10:21 IST)
ఏపీ సిఎం జగన్మోహన్‌ రెడ్డి కి హైదరాబాద్‌ నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల కోర్టు సమన్లు జారీ చేసింది. 2014 ఎన్నికల ప్రచారంలో భాగంగా.. జాతీయ రహదారి-65 పై అనుమతి లేకుండా జగన్‌ ర్యాలీ నిర్వహించారని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ దాఖలైన కేసులో కోర్టు తాజాగా సమన్లు జారీ చేసింది.

ఈ నెల 12 న కోర్టుకు హాజరు కావాలని సిఎం జగన్‌ ను ఆదేశించింది. జాతీయ రహదారి-65 పై ఎన్నికల ప్రచారానికి సంబంధించి జగన్‌ పై అప్పుడు కోదాడ పోలీస్‌ స్టేషన్‌లోనూ కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు తాజాగా చార్జ్‌షీట్‌ ను దాఖలు చేశారు.

ఈ కేసులో జగన్‌ ఎ 1 నిందితుడుగా కాగా, ఎ 2, ఎ 3 నిందితులుగా ఉన్న వారిపై అక్కడి కోర్టు కేసులు కొట్టివేసింది. ఈ కేసులో ఎ 1 నిందితుడిగా ఉన్న జగన్‌ ఇప్పటి వరకు విచారణకు హాజరు కాకపోవడంతో ఈ నెల 12 న కోర్టుకు హాజరు కావాలంటూ.. జగన్‌ కు తాజాగా కోర్టు సమన్లు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments