Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ ఇచ్చే చెక్కులు బౌన్స్ అవుతున్నాయ్: షబ్బీర్ అలీ

Webdunia
శుక్రవారం, 24 అక్టోబరు 2014 (13:03 IST)
తెలంగాణ సీఎం కేసీఆర్ అందించే చెక్కులు బౌన్స్ అవుతున్నాయని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుడు షబ్బీర్ అలీ ఆరోపిస్తున్నారు. చెల్లని చెక్కులు పట్టుకుని పేదలు బ్యాంకులు, సీఎం కార్యాలయం చుట్టూ తిరగలేక నానా రకాల ఇబ్బందులు పడుతున్నారని షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు.
 
బ్యాంకుల్లో బౌన్స్ అయిన చెక్కులను జతచేసి ఆయన రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌కి ఒక లేఖ రాశినట్టు తెలిపారు.  ఈ ఏడాది మార్చి 1 నుంచి జూన్ 2వ తేదీ వరకు ప్రభుత్వం జారీ చేసిన దాదాపు 3,600 చెక్కుల పరిస్థితి ఇలాగే వుందని ఆయన వివరించారు. ముఖ్యమంత్రి జారీ చేసిన చెక్కులే చెల్లకపోవడం విడ్డూరంగా ఉందని షబ్బీర్ అలీ హాస్యాస్పదంగా వ్యాఖానించారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments