Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థినిని కోర్కె తీర్చమన్న పాస్టర్...

Webdunia
బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (12:45 IST)
ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికినా అన్న చందంగా ఎన్ని చూస్తున్నా... ఎన్ని జరుగుతున్నా... కామాంధులు మాత్రం రెచ్చిపోతూనే ఉన్నారు. కాకపోతే స్థలం, బాధితులు, సంబంధిత వ్యక్తులు మాత్రమే మారుతున్నారు. తాజాగా మరో అత్యాచార ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. 
 
వివరాలలోకి వెళ్తే తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెంలో ఓ విద్యార్థినిపై పాస్టర్ దారుణంగా ప్రవర్తించాడు. దమ్మపేట సెయింట్‌ మెరీస్‌ స్కూల్‌లో 9వ తరగతి చదవుతున్న సదరు విద్యార్థినిని పాస్టర్ లైంగికంగా వేధింపులకు గురిచేయడంతో తీవ్ర భయాందోళనకు గురైన విద్యార్థిని తల్లిదండ్రులకు విషయాన్ని తెలియజేసింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు పాస్టర్‌కు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం