Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో కొత్త పారిశ్రామిక విధానం... కేబినెట్ ఆమోదం

Webdunia
సోమవారం, 24 నవంబరు 2014 (09:14 IST)
తెలంగాణలో కొత్త పారిశ్రామిక విధాన అమలుకు కేబినెట్ ఆమెదం తెలిపింది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అధ్యక్షతన ఆదివారం సాయంత్రం జరిగిన కేబినెట్ సమావేశంలో దానికి పచ్చజెండా ఊపారు. ఇదేవిధంగా వాటర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఇసుక తవ్వకం విధానం, సాంస్కృతిక సారథిలకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. 
 
ఇదేవిధంగా రోడ్డు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు (ఆర్‌అండ్‌బీ), రూరల్‌ రోడ్డు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు (పంచాయతీరాజ్‌), నెడ్‌క్యాప్‌ ద్వారా రైతులకు సోలార్‌ పంపు సెట్ల పంపిణీ, మహిళా భద్రత, మార్కెట్‌ కమిటీల నియామకాల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు, పంచాయతీరాజ్‌ వ్యవస్థ పటిష్ఠం, సర్పంచిలకు మరిన్ని అధికారాలు, గర్భిణిలకు పౌష్టికాహారం పెంపు తదితర అంశాలకు చెందిన ముసాయిదా బిల్లులు వంటి అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
 
కాగా హుస్సేన్‌ సాగర్‌ ప్రక్షాళనను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కెసిఆర్ మురుగు కాల్వల మళ్లింపునకు వంద కోట్లు విడుదల చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రూ.100 కోట్ల మంజూరుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments