Webdunia - Bharat's app for daily news and videos

Install App

దారుణం... పసికందును ఎలుకలు పీక్కుతిన్నాయి... ఎక్కడ?

ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలను కేటాయిస్తున్నాయి. కానీ, ఈ నిధులు ఏమవుతున్నాయో ఆ ఆస్పత్రి వైద్యులకే ఎరుక. ఫలితంగా ప్రభుత్వ ఆస్పత్రుల్ల

Webdunia
గురువారం, 12 జులై 2018 (09:28 IST)
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలను కేటాయిస్తున్నాయి. కానీ, ఈ నిధులు ఏమవుతున్నాయో ఆ ఆస్పత్రి వైద్యులకే ఎరుక. ఫలితంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పురుడుపోసుకునే పసికందులకు రక్షణ లేకుండా పోయింది.
 
తాజాగా అపుడు పుట్టి ప్రాణాలు కోల్పోయిన ఓ పసికందు మృతదేహాన్ని ఎలుకలు పీక్కుతిన్నాయి. ఈ దారుణం దేశంలోనే రెండో ధనిక రాష్ట్రంగా చెప్పుకునే తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా డోర్నకల్ ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగింది. 
 
స్థానిక డోర్నకల్ మండలానికికి చెందిన శాంతి అనే మహిళ ప్రభుత్వ సీకేఎం ఆసుపత్రిలో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, దురదృష్టవశాత్తు పుట్టిన పసికందు వెంటనే చనిపోవడంతో ఆసుపత్రి సిబ్బంది ఆ పసికందు మృతదేహాన్ని మార్చురీ లేకపోవడంతో డబ్బాపెట్టెలో పెట్టి భద్రపరిచారు. దీంతో ఎలుకలు ఆ పసికందు భౌతికకాయాన్ని పీక్కుతిన్నాయి. ఈ ఘటనపై పసికందు బంధువులు వైద్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ దారుణం బుధవారం జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments