Webdunia - Bharat's app for daily news and videos

Install App

బైక్‌పై వెళుతున్న జంటను ఆపి.. మహిళను రేప్ చేసిన కానిస్టేబుల్

మహిళలపై సాధారణ పౌరులే కాదు.. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన రక్షకభటులు సైతం అత్యాచారాలకు తెగబడుతున్నారు. అదీ వాహనాల తనిఖీల పేరుతో ద్విచక్రవాహనాలు ఆపిమరీ ఈ దారుణాలకు పాల్పడుతున్నారు.

Webdunia
శనివారం, 16 జూన్ 2018 (16:01 IST)
మహిళలపై సాధారణ పౌరులే కాదు.. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన రక్షకభటులు సైతం అత్యాచారాలకు తెగబడుతున్నారు. అదీ వాహనాల తనిఖీల పేరుతో ద్విచక్రవాహనాలు ఆపిమరీ ఈ దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా వేములపల్లిలో ఓ మహిళపై ఏఆర్ కానిస్టేబుల్ అత్యాచారానికి పాల్పడ్డాడు. శనివారం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
సూర్యాపేట జిల్లా చివ్వెంల పీఎస్‌లో ఏఆర్ కానిస్టేబుల్‌గా బాలూనాయక్  పని చేస్తున్నాడు. ఈయన వాహనాల తనిఖీల్లో నిమగ్నమయ్యాడు. అపుడు బైకులపై వచ్చే జంటలను ఆపి వారి నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతూ వస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం బైకుపై వెళుతున్న ఓ జంటను ఆపాడు. 
 
వారి వద్ద నుంచి డబ్బు వసూలు చేసుకున్న అనంతరం, మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేయగా, బాలూ నాయక్‌ను నల్గొండ సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

ఆనంది, వరలక్ష్మిశరత్‌కుమార్ థ్రిల్లర్ శివంగి ఆహా లో స్ట్రీమింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments