Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిటన్‌లో తెలుగు టెక్కీ మృతి - సర్కారు సాయం కోసం

Webdunia
గురువారం, 2 ఏప్రియల్ 2020 (16:56 IST)
ప్రపంచాన్ని కరోనా వైరస్ కబళించివున్న కష్టసమయంలో కర్నూలు జిల్లాకు చెందిన ఓ టెక్కీ విదేశీ గడ్డపై ప్రాణాలు కోల్పోయాడు. అతని మృతదేహాన్ని స్వదేశానికి తీసుకునిరావాలంటూ మృతుని తల్లీ బోరున విలపిస్తోంది. ఈ మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆమె కన్నీటితో విజ్ఞప్తి చేస్తోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కర్నూలు జిల్లాకు చెందిన రఘోత్తమ్ అనే వ్యక్తి బ్రిటన్‌లోని హెచ్.సి.ఎల్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఈయనకు భార్య, కుమార్తెలు ఉన్నారు. అయితే, ఈయన తాజాగా చనిపోయారు. ఈ విషయం కర్నూలులో ఉన్న తల్లికి చేరింది. 
 
ఈ వార్త వినగానే ఆమె కుప్పకూలిపోయింది. ఆ తర్వాత తేరుకుని తమ కుమారుడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, కోడలు, మనుమరాళ్ళ భద్రతపై కూడా ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments