Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిటన్‌లో తెలుగు టెక్కీ మృతి - సర్కారు సాయం కోసం

Webdunia
గురువారం, 2 ఏప్రియల్ 2020 (16:56 IST)
ప్రపంచాన్ని కరోనా వైరస్ కబళించివున్న కష్టసమయంలో కర్నూలు జిల్లాకు చెందిన ఓ టెక్కీ విదేశీ గడ్డపై ప్రాణాలు కోల్పోయాడు. అతని మృతదేహాన్ని స్వదేశానికి తీసుకునిరావాలంటూ మృతుని తల్లీ బోరున విలపిస్తోంది. ఈ మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆమె కన్నీటితో విజ్ఞప్తి చేస్తోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కర్నూలు జిల్లాకు చెందిన రఘోత్తమ్ అనే వ్యక్తి బ్రిటన్‌లోని హెచ్.సి.ఎల్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఈయనకు భార్య, కుమార్తెలు ఉన్నారు. అయితే, ఈయన తాజాగా చనిపోయారు. ఈ విషయం కర్నూలులో ఉన్న తల్లికి చేరింది. 
 
ఈ వార్త వినగానే ఆమె కుప్పకూలిపోయింది. ఆ తర్వాత తేరుకుని తమ కుమారుడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, కోడలు, మనుమరాళ్ళ భద్రతపై కూడా ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

Suhas: హే భగవాన్! నాకు హిట్ వచ్చేలా చేయ్ : సుహాస్

ఒత్తిడిలో ఉంటే మద్యం సేవిస్తా : పవన్ కళ్యాణ్ హీరోయిన్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments