Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరసారావు పేటలో 104 మందికి కరోనా .. కారణం ఏంటంటే?

Webdunia
గురువారం, 30 ఏప్రియల్ 2020 (17:21 IST)
గుంటూరు జిల్లా నరసారావు పేటలో ఏకంగా 104 మందికి కరోనా పాజిటివ్ సోకింది. దీనికి కారణ ఓ టీ వ్యాపారి అని తేలింది. ఈ విషయాన్ని అధికారుల విచారణలో తేలింది. ఈ టీ వ్యాపారి లాక్‌డౌన్ ఆంక్షలను ఉల్లంఘించి బస్టాండులో టీ విక్రయించాడు. ఆ టీని కొనుగోలు చేసి సేవించిన వారికి ఈ వైరస్ సోకినట్టు అధికారులు గుర్తించారు. ఫలితంగా నరసారావు పేటలో కరోనా వ్యాప్తి చెందినట్టు అధికారులు తేల్చారు. 
 
ఈ టీ వ్యాపారి ఇటీవల ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్‌లో జరిగిన ఓ మత సమ్మేళనంలో పాల్గొని తిరిగి వచ్చాడు. ఈ టీ వ్యాపారి కరోనా సోకిన విషయం తెలియక తన రోజువారీ వ్యాపారమైన టీ విక్రయాలను సాగించాడు. దీంతో అతని వద్ద టీ కొనుగోలు చేసిన తాగినవారందరికీ ఈ వైరస్ సోకింది. అలా నరసారావుపేట వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాపించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments