Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెదేపా మళ్లీ పోటీ చేస్తే డిపాజిట్లు రావు... ఆప్ లెక్క వేరే... జగన్

Webdunia
గురువారం, 26 ఫిబ్రవరి 2015 (19:53 IST)
ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి కూడా పోటీచేసి 70కి 67 స్థానాల్లో గెలిచిందనీ, అదే మన రాష్ట్రంలో టీడీపీ పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రావని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. రాయలసీమ జిల్లాల్లోని అనంతపురంలో ఐదో రోజు రైతు భరోసా యాత్రలో ఆయన మాట్లాడుతూ... చంద్రబాబు మాటలు నమ్మి రైతులు రుణాలు కట్టలేదన్నారు. 
 
అందువల్ల వారిపై వడ్డీ భారం రూ. 12 వేల కోట్లు పడిందని దాన్ని ఎవరు తీర్చుతారని మండిపడ్డారు. ఈ భారం రైతులపై పడటానికి కారణం బాబేనన్నారు. రైతులకు మేలు చేస్తానన్న చంద్రబాబు వారి కోసం ఖర్చు పెడుతున్నది శూన్యం అంటూ మండిపడ్డారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments