Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపో మాపో జగన్ కేసులు కూడా మాఫీ.. సమాచారం వచ్చింది: బాబు

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకహోదా కావాలంటూ వైకాపా కేంద్రం అవిశ్వాసం ప్రవేశపెట్టనుంది. ఇందుకు టీడీపీ కూడా సై అంటోంది. దీంతో మోదీ సర్కారును గద్దె దించేందుకు విపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చ

Webdunia
ఆదివారం, 18 మార్చి 2018 (16:20 IST)
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకహోదా కావాలంటూ వైకాపా కేంద్రం అవిశ్వాసం ప్రవేశపెట్టనుంది. ఇందుకు టీడీపీ కూడా సై అంటోంది. దీంతో మోదీ సర్కారును గద్దె దించేందుకు విపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు వైకాపాపై విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం అంటున్న జగన్మోహన్ రెడ్డి తన కేసులను మాఫీ చేసుకునేందుకు పీఎంవో చుట్టూ తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ- వైసీపీ కుమ్మక్కైయ్యాయని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా పావుగా మారిపోయారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు.
 
ఇంకా తాము రాష్ట్ర ప్రయోజనాలకోసం కేంద్రంపై పోరాటం చేస్తుంటే వైసీపీ నేతలు పీఎంవో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.  పీఎంవోలో జగన్ అనుచరులు వున్నారని.. రేపో మాపో జగన్ కేసులు కూడా మాఫీ కావొచ్చుననే సమాచారం అందిందని చంద్రబాబు చెప్పారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నామని.. ఎన్డీఏ నుంచి బయటికి రావడం ద్వారా జనసేన, వైసీపీ, బీజేపీల మహా కుట్రను బయటపెట్టామని చంద్రబాబు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

ప్రభుత్వ వాహనంలో నిధి అగర్వాల్.. క్లారిటీ ఇచ్చిన హరిహర వీరమల్లు హీరోయిన్

Madhu Shalini : మధు శాలిని ప్రెజెంట్స్ కన్యా కుమారి రిలీజ్ కు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments