Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపో మాపో జగన్ కేసులు కూడా మాఫీ.. సమాచారం వచ్చింది: బాబు

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకహోదా కావాలంటూ వైకాపా కేంద్రం అవిశ్వాసం ప్రవేశపెట్టనుంది. ఇందుకు టీడీపీ కూడా సై అంటోంది. దీంతో మోదీ సర్కారును గద్దె దించేందుకు విపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చ

Webdunia
ఆదివారం, 18 మార్చి 2018 (16:20 IST)
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకహోదా కావాలంటూ వైకాపా కేంద్రం అవిశ్వాసం ప్రవేశపెట్టనుంది. ఇందుకు టీడీపీ కూడా సై అంటోంది. దీంతో మోదీ సర్కారును గద్దె దించేందుకు విపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు వైకాపాపై విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం అంటున్న జగన్మోహన్ రెడ్డి తన కేసులను మాఫీ చేసుకునేందుకు పీఎంవో చుట్టూ తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ- వైసీపీ కుమ్మక్కైయ్యాయని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా పావుగా మారిపోయారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు.
 
ఇంకా తాము రాష్ట్ర ప్రయోజనాలకోసం కేంద్రంపై పోరాటం చేస్తుంటే వైసీపీ నేతలు పీఎంవో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.  పీఎంవోలో జగన్ అనుచరులు వున్నారని.. రేపో మాపో జగన్ కేసులు కూడా మాఫీ కావొచ్చుననే సమాచారం అందిందని చంద్రబాబు చెప్పారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నామని.. ఎన్డీఏ నుంచి బయటికి రావడం ద్వారా జనసేన, వైసీపీ, బీజేపీల మహా కుట్రను బయటపెట్టామని చంద్రబాబు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రమ్యశ్రీ భూమి కబ్జా ఆమెపై రియల్టర్ శ్రీదర్ రావు అనుచరులు దాడి

Nitin: నితిన్ తమ్ముడు నుంచి లయ పై జై బగళాముఖీ.. సాంగ్

అహాన్, అనీత్‌ల కెమిస్ట్రీని చాటేలా సాచెట్-పరంపర జంట పాట హైలైట్

సమ్మతమే మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి కొత్త సినిమా

విష్ణు కన్నప్ప కథ చెప్పాక రీసెర్చ్ చేశా; శ్రీకాళహస్తి అర్చకులు మెచ్చుకున్నారు : ముఖేష్ కుమార్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

తర్వాతి కథనం
Show comments