Webdunia - Bharat's app for daily news and videos

Install App

అపుడు తప్పులు చేశాను.. అందుకే చిత్తుగా ఓడించారు.. నేతలతో చంద్రబాబు

ప్రజలకు మంచి చేయాలన్న సదుద్దేశంతో అనేక తప్పులు చేశానని, అందుకే తనను ఓడించారని తమ పార్టీ నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అదేసమయంలో తన రాజకీయ జీవితంలో తనను ఓడించిన వారు ఎవరూ లేరని

Webdunia
గురువారం, 27 ఏప్రియల్ 2017 (14:14 IST)
ప్రజలకు మంచి చేయాలన్న సదుద్దేశంతో అనేక తప్పులు చేశానని, అందుకే తనను ఓడించారని తమ పార్టీ నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అదేసమయంలో తన రాజకీయ జీవితంలో తనను ఓడించిన వారు ఎవరూ లేరని ఆయన గుర్తు చేశారు. 
 
ఆయన పార్టీ నేతలతో గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజలకు మంచి చేద్దామన్న తొందర్లో గతంలో తాను కొన్ని తప్పులు చేశానని, వాటి కారణంగా ఓడిపోయానే తప్ప, మరే విధమైన కారణాలు, తనను ఓడించిన వ్యక్తులు లేరన్నారు. 
 
మరో 20 సంవత్సరాల పాటు ఏపీలో అధికారం తమదేనన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. సుస్థిర, సమర్థ పాలన ఎక్కడ ఉంటే, పరిశ్రమలు అక్కడికి వస్తాయని తెలిపారు. ప్రత్యేక హోదా ఉంటేనే పరిశ్రమలు వస్తాయన్న అభిప్రాయం తప్పని, ఈ తరహా అభిప్రాయం ఎవరికైనా ఉంటే మార్చుకోవాలని ఆయన కోరారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments