Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ అరాచకాలలో ఆఫ్ఘనిస్తాన్ ని మించిపోయింది: నారా లోకేష్

Webdunia
బుధవారం, 24 నవంబరు 2021 (18:02 IST)
ఎన్నికల్లో టీడీపీ ఏజెంట్ గా పనిచేశారనే కక్షతో గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ మండలం తుమ్మల చెరువులో సైదా అనే టీడీపీ కార్యకర్తపై కొందరు దాడి చేశారు. రోడ్డుపై సైదా బైక్ పై వెళ్లి వస్తుండగా,  అడ్డగించి రాళ్ళతో దాడి చేశారు.  తీవ్రంగా గాయపడ్డ సైదాని అక్క‌డే ఉన్న స్థానికులు, బంధువులు  ఆస్పత్రికి తరలించారు. 

 
గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ మండలం తుమ్మలచెరువుకు చెందిన టీడీపీ కార్యకర్త సైదాపై దాడిని  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. వైసీపీ రౌడీ మూకలు నరరూప రాక్షసుల కంటే ఘోరంగా దాడి చేయడం చూస్తే, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి భీతిగొలుపుతోంద‌ని ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ లో పేర్కొన్నారు.


పొలం తగాదా నెపంతో వైసీపీ ఫ్యాక్షన్ దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నాన‌ని లోకేష్ చెప్పారు. పోలీసులు నిద్ర నటిస్తుంటే, వైసీపీ  ఫ్యాక్షన్ మూకలు పట్టపగలు ఇలా బరితెగిస్తున్నాయ‌ని నారా లోకేష్  ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments