Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజాను అనవసరంగా రొంపిలోకి దింపా... ఏం చేయాలో అర్థంకావడంలేదు : ఎంపి సంచలన వ్యాఖ్యలు

వైసిపి ఎమ్మెల్యే రోజాపై చిత్తూరు ఎంపి శివప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఏ కార్యక్రమంలోకి వెళ్ళినా రోజా గురించే మాట్లాడుకుంటున్నారు. ఆమె వ్యవహారశైలి అలా ఉంది. అనవసరంగా ఆమెను రాజకీయాల్లోకి తీసుకొచ్చి తప్పు చేశా. చేసిన తప్పుకు ఇప్పుడు బాధపడుతున

Webdunia
శనివారం, 23 డిశెంబరు 2017 (15:54 IST)
వైసిపి ఎమ్మెల్యే రోజాపై చిత్తూరు ఎంపి శివప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఏ కార్యక్రమంలోకి వెళ్ళినా రోజా గురించే మాట్లాడుకుంటున్నారు. ఆమె వ్యవహారశైలి అలా ఉంది. అనవసరంగా ఆమెను రాజకీయాల్లోకి తీసుకొచ్చి తప్పు చేశా. చేసిన తప్పుకు ఇప్పుడు బాధపడుతున్నానన్నారు శివప్రసాద్. 
 
నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తారు రోజా. ఎందుకు అలా మాట్లాడుతారో నాకు అర్థం కావడం లేదు. ప్రజాప్రతినిధులంటే సంయమనం పాటించాలి. ప్రజా సమస్యలపైనే దృష్టి పెట్టాలి తప్ప అనవసర విమర్శలు చేయడం మానుకోవాలి. మనం ఒకరిపై బురద జల్లాలని ప్రయత్నిస్తే ఆ బురద మనపైన పడుతుందని తెలుసుకోవాలి. 
 
ఈ విషయం రోజా ఎప్పుడు తెలుసుకుంటుందో అప్పుడే రోజా గురించి చర్చ జరగడం తగ్గుముఖం పట్టే అవకాశం ఉందంటున్నారు శివప్రసాద్. వచ్చే ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గెలిచి చంద్రబాబు నాయుడుకు గిఫ్ట్‌గా ఇస్తామన్నారాయన.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments