Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూపాయికే చౌక ధర బియ్యం ఎందుకు ఇవ్వాలి: జేసీ దివాకర్ రెడ్డి

Webdunia
ఆదివారం, 29 నవంబరు 2015 (13:49 IST)
రూ.5 పెట్టి టీ కొంటున్నప్పుడు రూపాయికే చౌకధర బియ్యం ఎందుకివ్వాలని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఆదివారం అనంతపురంలో జేసీ దివాకర్రెడ్డి మాట్లాడుతూ... ఉచిత విద్యుత్ పరిమిత స్థాయిలోనే ఉండాలని అభిప్రాయపడ్డారు. ఉపాధి పథకం వ్యవసాయానికి అనుసంధానిస్తేనే ఉపయోగం ఉంటుందని జేసీ అన్నారు. 
 
ప్రభుత్వం కిలో బియ్యం రూ.1కే దారిద్యరేఖకు దిగువున జీవిస్తున్న నిరుపేదలకు అందిస్తుంది. అయితే ప్రతి ఒక్కరూ రూ. 5లు పెట్టి టీ తాగుతున్నప్పుడు ... కేజీ బియ్యం మాత్రం రూ1కే ఇవ్వడం సమంజసం కాదని జేసీ వ్యాఖ్యానించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments