Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రానికి జగనన్న ఆంధ్రప్రదేశ్‌ అనే పేరు మార్చడం ఖాయం..

Webdunia
శుక్రవారం, 7 అక్టోబరు 2022 (17:19 IST)
ఎన్టీఆర్‌ పేరిట ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను ఎందుకు రద్దు చేశారని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు నిలదీశారు. వైకాపా మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రానికి జగనన్న ఆంధ్రప్రదేశ్‌గా పేరు మార్చటం ఖాయమని ఎద్దేవా చేశారు. 
 
చిక్కాల మాట్లాడుతూ వైకాపాకు పేర్లు మార్చటం, కట్టడాలను ధ్వంసం చేయడంపై ఉన్న శ్రద్ధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై లేదన్నారు. గత తెదేపా ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ ఆరోగ్య యూనివర్సిటీ పేరును ఎందుకు మార్చాల్సి వచ్చిందని ప్రశ్నించారు.
 
లోకేశ్‌ యువజన ఫౌండేషన్‌ తరఫున ఆ సంస్థ గౌరవాధ్యక్షుడు చుండ్రు వీర్రాజు చౌదరి మొబైల్‌ అన్న క్యాంటీన్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

తర్వాతి కథనం
Show comments