Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రానికి జగనన్న ఆంధ్రప్రదేశ్‌ అనే పేరు మార్చడం ఖాయం..

Webdunia
శుక్రవారం, 7 అక్టోబరు 2022 (17:19 IST)
ఎన్టీఆర్‌ పేరిట ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను ఎందుకు రద్దు చేశారని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు నిలదీశారు. వైకాపా మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రానికి జగనన్న ఆంధ్రప్రదేశ్‌గా పేరు మార్చటం ఖాయమని ఎద్దేవా చేశారు. 
 
చిక్కాల మాట్లాడుతూ వైకాపాకు పేర్లు మార్చటం, కట్టడాలను ధ్వంసం చేయడంపై ఉన్న శ్రద్ధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై లేదన్నారు. గత తెదేపా ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ ఆరోగ్య యూనివర్సిటీ పేరును ఎందుకు మార్చాల్సి వచ్చిందని ప్రశ్నించారు.
 
లోకేశ్‌ యువజన ఫౌండేషన్‌ తరఫున ఆ సంస్థ గౌరవాధ్యక్షుడు చుండ్రు వీర్రాజు చౌదరి మొబైల్‌ అన్న క్యాంటీన్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments