Webdunia - Bharat's app for daily news and videos

Install App

జంగారెడ్డిగూడెం కల్తీ సారా మృతులపై టీడీపీ రభస - సభ్యుల సస్పెన్షన్

Webdunia
బుధవారం, 16 మార్చి 2022 (12:30 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం కూడా టీడీపీ సభ్యులు రచ్చ చేశారు. జంగారెడ్డిగూడెం కల్తీ సారా మరణాలపై వారు చర్చకు పట్టుబట్టారు. అందుకు ప్రభుత్వం సమ్మతించలేదు. దీంతో స్పీకర్ పోడియంను తెలుగుదేశం పార్టీ సభ్యులు చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా మరణాలపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను సభను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని టీడీపీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
స్పీకర్ తమ్మినేని సీతారాం పోడియం వద్దకు టీడీపీ సభ్యులు వెళ్లడంతో వారిని ఒకరోజు సస్పెండ్ చేయాలని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తీర్మానం ప్రవేశపెట్టారు. టీడీపీ సభ్యులు కావాలనే రాజకీయం చేస్తున్నారని ఆయన చెప్పారు. దీంతో స్పీకర్ తమ్మినేని సీతారాం మొత్తం 11 మంది టీడీపీ సభ్యులపై సస్పెండ్ చేస్తూ నిర్ణయించారు. అనంతరం సభ కాసేపు వాయిదాపడింది.

సంబంధిత వార్తలు

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

సురేష్ ప్రొడక్షన్స్ సెలబ్రేటింగ్ 60 గ్లోరియస్ ఇయర్స్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments