Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుకు షాక్ : వైసీపీలోకి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే

Webdunia
మంగళవారం, 15 జనవరి 2019 (14:30 IST)
సంక్రాంతి సంబరాల కోసం తన స్వగ్రామం నారావారి పల్లెకు వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఒకరు తేరుకోలేని షాకివ్వనున్నారు. రాజంపేటకు చెందిన టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి అధికార పార్టీకి రాజీనామా చేసి వైకాపాలో చేరాలన్న యోచనలో ఉన్నట్టు సమాచారం. 
 
గత కొంతకాలంగా పార్టీ అధినేత చంద్రబాబుపై మల్లిఖార్జున రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అలాగే, స్థానిక టీడీపీ నేతలు కూడా ఆయనకు ఏమాత్రం సహకరించడం లేదు. దీంతో ఆయన రెడ్డి సామాజికవర్గం అధికంగా ఉండే వైకాపాలో చేరేందుకు ఆయన నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఆయన ఈనెలాఖరులో టీడీపీకి రాజీనామా చేసి జగన్ చెంతకు చేరాలని భావిస్తున్నట్టు సమాచారం. 
 
ఇదే అంశంపై వైకాపా రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డితో మంతనాల తర్వాత మేడా మల్లిఖార్జునరెడ్డి పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చారని ప్రచారం సాగుతోంది. రాజంపేట వైసీపీ నేతలతోనూ ఆయన సంప్రదింపులు జరిపినట్టు సమాచారం అందుతుండగా... పార్టీ మారేందుకు ఆయన కుటుంబ సభ్యులు సుముఖంగానే ఉన్నారంటున్నారు. అయితే, తనకు పార్టీలో సరైన ప్రాధాన్యత ఉండటంలేదని కొంత కాలంగా మేడా మల్లిఖార్జునరెడ్డి అసంతృప్తి ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments