Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెదేపా నాయకులు ముగ్గుర్ని కిడ్నాప్ చేసిన మావోలు... రక్షించండి... రక్షించండి...

Webdunia
మంగళవారం, 6 అక్టోబరు 2015 (14:45 IST)
విశాఖలో మావోయిస్టుల కదలికలు ప్రారంభమైనట్లు ఈ ఉదంతం తెలుపుతోంది. సోమవారంనాడు విశాఖ జిల్లాలోని జీకే వీధి మండలం కొత్తగూడలో ముగ్గురు తెలుగుదేశం పార్టీ నాయకులను మావోయిస్టులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. కిడ్నాప్ అయిన వారిలో మండల టిడిపి అధ్యక్షుడు మామిడి బాలయ్య పడాల్‌, టిడిపి నాయకులు మహేశ్‌, బాలయ్యలున్నారు. 
 
ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాలను తక్షణమే ఆపివేయాలనీ, లేదంటే వీరి ముగ్గురిని శిక్షిస్తామంటో మావోలు లేఖ రాసినట్లు సమాచారం. దీనితో తమను రక్షించాలంటూ కిడ్నాప్‌కు గురైన తెదేపా నాయకులు ఓ లేఖ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments