Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి పార్టీ ఏమైందో తెలుసుగా... పవన్ కళ్యాణ్‌ది ఉడుకు రక్తం.. టైం పట్టొచ్చు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ సమావేశాలను పెడుతూ ముందుకు వెళుతున్న జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ది ఉడుకు రక్తం అనీ, విషయం గ్రహించడానికి ఆయనకు కాస్త టైం పట్టొచ్చని కేంద్ర మాజీమంత్రి సాయిప్రతాప్ వ్యాఖ్యానించారు. ఏపీకి ప్రత్యేక హోదా

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2016 (14:01 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ సమావేశాలను పెడుతూ ముందుకు వెళుతున్న జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ది ఉడుకు రక్తం అనీ, విషయం గ్రహించడానికి ఆయనకు కాస్త టైం పట్టొచ్చని కేంద్ర మాజీమంత్రి సాయిప్రతాప్ వ్యాఖ్యానించారు. ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదన్న విషయాన్ని పవన్ గుర్తిస్తారని అనుకుంటున్నట్లు చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఆంధ్రకు ఎంతో మేలు జరుగుతుందనీ, ప్రత్యేక హోదాతో రానివి కూడా ప్యాకేజీతో వస్తున్నాయంటూ పేర్కొన్నారు. 
 
చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలం అడవినాయనచెరువు సమీపంలో జరిగిన తెదేపా సమావేశంలో ఆయన మాట్లాడారు. సాయిప్రతాప్ మాట్లాడుతున్న సమయంలో అక్కడికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొందరు వచ్చారు. పవన్ ప్రత్యేక హోదాపై చేస్తున్న ప్రయత్నంపై సాయిప్రతాప్ స్పందించాలని వారు కోరగా ఆయన పైవిధంగా స్పందించారు. పనిలోపనిగా చిరంజీవిపైనా సెటైర్లు వేశారు. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పెట్టిన తర్వాత ఏమైందో తెలుసుగా అంటూ చురకలు వేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pooja Hegde: పూజా హెగ్డే సంచలన నిర్ణయం- ఏంటది?

Roja: మళ్లీ బుల్లితెరపై కనిపించనున్న ఆర్కే రోజా.. జబర్దస్త్‌కు వస్తున్నారా?

Madhavi Latha: మాధవి లతపై తాడిపత్రిలో కేసు.. కమలమ్మ ఎవరు?

సెన్సేషన్‌గా నిల్చిన కన్నప్ప సాంగ్ శివా శివా శంకరా

Ravi Teja: మజాకాకి సీక్వెల్, రవితేజ తో డబుల్ ధమాకా చేయడానికి ప్లాన్ చేస్తున్నాం : డైరెక్టర్ త్రినాధరావు నక్కిన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేపతో ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

మధుమేహాన్ని నిర్వహించుకుంటూ మీ గుండెను కాపాడుకోవడానికి 5 ముఖ్య సూచనలు

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుందో తెలుసా?

పర్యావరణ అనుకూల శైలితో ఫ్యాషన్‌ను పునర్నిర్వచించిన వోక్సెన్ విద్యార్థులు

Sajja Pindi Java: బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ..?

తర్వాతి కథనం
Show comments