Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్లైట్‌లో పట్టాభి.. మాల్దీవుల్లో సేద తీరేందుకు వెళ్లారా..?

Webdunia
సోమవారం, 25 అక్టోబరు 2021 (19:09 IST)
ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌పై అనుచిత వ్యాఖ్య‌ల కేసులో అరెస్ట‌యిన ప‌ట్టాభికి.. ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ప‌ట్టాభి రాజ‌మండ్రి జైలు నుంచి విడుద‌ల‌య్యారు. ఆ త‌ర్వాత ఆయ‌న ఇంటిని పోలీసులు చుట్టుముట్టార‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఆయ‌న ఇప్పుడు ఎక్క‌డ ఉన్నార‌న్న విష‌య‌మై ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.
 
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపైనా.. ఆ పార్టీ ప్ర‌భుత్వంపైనా.. డీజీపీపైనా ఆరోప‌ణ‌లు గుప్పించిన ప‌ట్టాభి.. ర‌హ‌స్యంగా విదేశాల‌కు వెళ్లార‌ని తెలియ‌వ‌చ్చింది. మాల్దీవుల్లో సేద తీరేందుకు వెళ్లారా.. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇబ్బందులు త‌లెత్తుతాయ‌ని వెళ్లారా? అన్న సందేహాలు క‌లుగుతున్నాయి.
 
హైద‌రాబాద్ మీదుగా మాల్దీవులుకు విమానంలో వెళ్లిన ప‌ట్టాభి.. ఫ్లైట్‌లో కూర్చున్న దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల‌య్యాయి. మాల్దీవులు రాజ‌ధాని మాలే విమానాశ్ర‌యంలో ప‌ట్టాభి ప్ర‌త్య‌క్ష‌మ‌య్యార‌ని స‌మాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nikhil Siddhartha: నిఖిల్ సిద్ధార్థ సినిమా సెట్‌లో వరదలు వచ్చాయ్! (video)

కాంతారా-2 షూటింగ్‌లో విషాదం- ముగ్గురు ఆర్టిస్టులు కన్నుమూత

ప్రిజం పబ్‌లో గొడవ : నటి కల్పిక గణేశ్‌పై కేసు

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments