Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాట తప్పడం.. మడమ తిప్పడం జగన్ నైజం : కొల్లు రవీంద్ర

Webdunia
సోమవారం, 19 జులై 2021 (15:06 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్ర కొల్లు రవీంద్ర మరోమారు ఆరోపణలు గుప్పించారు. మాట తప్పడం - మడమ తిప్పడం జగన్ నైజమని, దీన్ని ప్రజలు గుర్తించలేక మోసపోయారని వ్యాఖ్యానించారు. 
 
ముఖ్యంగా, జాబ్ క్యాలెండర్ విషయంలో జగన్‌ రెడ్డి లక్షలాది మంది నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపించారు. నిరుద్యోగులకు సమాధానం చెప్పలేకే బలవంతపు అరెస్టులు చేయిస్తున్నారని విమర్శించారు. 
 
విద్యార్థులు శాంతియుతంగా ఉద్యమం చేస్తుంటే, వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపడం సిగ్గుచేటన్నారు. అరెస్ట్ చేసిన నిరుద్యోగులను తక్షణమే విడుదల చేయాలని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments