Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాట తప్పడం.. మడమ తిప్పడం జగన్ నైజం : కొల్లు రవీంద్ర

Webdunia
సోమవారం, 19 జులై 2021 (15:06 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్ర కొల్లు రవీంద్ర మరోమారు ఆరోపణలు గుప్పించారు. మాట తప్పడం - మడమ తిప్పడం జగన్ నైజమని, దీన్ని ప్రజలు గుర్తించలేక మోసపోయారని వ్యాఖ్యానించారు. 
 
ముఖ్యంగా, జాబ్ క్యాలెండర్ విషయంలో జగన్‌ రెడ్డి లక్షలాది మంది నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపించారు. నిరుద్యోగులకు సమాధానం చెప్పలేకే బలవంతపు అరెస్టులు చేయిస్తున్నారని విమర్శించారు. 
 
విద్యార్థులు శాంతియుతంగా ఉద్యమం చేస్తుంటే, వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపడం సిగ్గుచేటన్నారు. అరెస్ట్ చేసిన నిరుద్యోగులను తక్షణమే విడుదల చేయాలని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments