Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుకు సంసారం చేసే టైమ్ కూడా లేదు... అలా శ్రమించారు : జలీల్ ఖాన్

Webdunia
శనివారం, 1 జూన్ 2019 (13:13 IST)
సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడిపోవడాన్ని ఆ పార్టీ నేతలు ఏమాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ ఓటమిపై టీడీపీ నేతలు తలోరకంగా స్పందిస్తున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నేతల్లో ఒకరైన మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ స్పందిస్తూ, నవ్యాంధ్ర రాష్ట్ర ప్రజల కోసం టీడీపీ అధినేతగా, ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఎంతగానో కృషిచేశారన్నారు. ముఖ్యంగా, ఆయన సంసారానికి కూడా సమయం కేటాయించలేక పోయారన్నారు. 
 
అలాంటి చంద్రబాబును ప్రజలు విస్మరించి ఓడించడం బాధగా ఉందన్నారు. పైగా, అతి తక్కువ సమయంలో ఎంతో అభివృద్ధి చేసిన చంద్రబాబు... రాష్ట్ర ప్రజల కోసం సంసారం కూడా చేయలేక పోయారన్నారు. 
 
రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన, ఇతర స్వతంత్ర అభ్యర్థుల రాకవల్ల టీడీపీకి లాభం జరుగుతుందని భావించామనీ, కానీ, ఇంతలా హాని చేస్తుందని తాము గ్రహించలేకపోయామన్నారు. ఫలితంగానే చరిత్రలో ఎన్నడూ చూడని ఓటమిని టీడీపీ ఎదుర్కోవాల్సి వచ్చిందని జలీల్ ఖాన్ చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments