గంజాయి తరలింపు కేసులో టీడీపీ మహిళా నేత అరెస్టు

Webdunia
ఆదివారం, 15 మే 2022 (17:18 IST)
హైదరాబాద్ నగరంలో ఏపీకి చెందిన తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళా నేతలను పోలీసులు అరెస్టు చేశారు. గంజాయి అక్రమ రవాణా చేసినందుకుగాను ఆమెను హైదరాబాద్ నగర పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలిని గుంటూరు జిల్లా నర్సరావుపేటకు చెందిన టీడీపీ మహిళనా నాయకురాలిగా పోలీసులు గుర్తించారు. 
 
ఈమెను గత 2013లో నమోదైన గంజాయి అక్రమ రవాణా కేసులో అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. గతంలో గంజాయి తరలింపు వ్యహారంపై పీడీ యాక్ట కింద నలుగురిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇద్దరిని ఇప్పటికే అరెస్టు చేశారు. 
 
మరో నిందితుడు శ్రీనివాస్ పరారీలో ఉండగా ఆయన కోసం గాలిస్తున్నారు. టీడీపీ మహిళా నేత జాహ్నవిని పోలీసులు నర్సరావు పేటలో అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారూ. అయితే, ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: సర్దార్ పటేల్ ని స్పూర్తిగా తీసుకోవాలి - వాటిపై అసెంబ్లీలో చట్టాలు చేయాలి : చిరంజీవి

Shobhita Dhulipala: నాగచైతన్య గ్రీన్ సిగ్నల్ తో శోభిత ధూళిపాళ తమిళ్ ఎంట్రీ ?

Rakul Preet Singh : ఐటం గాళ్ గా అలరించిన రకుల్ ప్రీత్ సింగ్

నారా రోహిత్ పెళ్లాడిన సిరి ఎవరో తెలుసా? సీఎం బాబు దంపతుల ఆశీర్వాదం

Rashmika Mandanna: ది గర్ల్ ఫ్రెండ్ నుంచి కురిసే వాన.. లిరికల్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments