Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంజాయి తరలింపు కేసులో టీడీపీ మహిళా నేత అరెస్టు

Webdunia
ఆదివారం, 15 మే 2022 (17:18 IST)
హైదరాబాద్ నగరంలో ఏపీకి చెందిన తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళా నేతలను పోలీసులు అరెస్టు చేశారు. గంజాయి అక్రమ రవాణా చేసినందుకుగాను ఆమెను హైదరాబాద్ నగర పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలిని గుంటూరు జిల్లా నర్సరావుపేటకు చెందిన టీడీపీ మహిళనా నాయకురాలిగా పోలీసులు గుర్తించారు. 
 
ఈమెను గత 2013లో నమోదైన గంజాయి అక్రమ రవాణా కేసులో అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. గతంలో గంజాయి తరలింపు వ్యహారంపై పీడీ యాక్ట కింద నలుగురిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇద్దరిని ఇప్పటికే అరెస్టు చేశారు. 
 
మరో నిందితుడు శ్రీనివాస్ పరారీలో ఉండగా ఆయన కోసం గాలిస్తున్నారు. టీడీపీ మహిళా నేత జాహ్నవిని పోలీసులు నర్సరావు పేటలో అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారూ. అయితే, ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments