Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెయిడ్ ఆర్టిస్టుకు పర్యాయపదం అక్రమ(విజయ)సాయిరెడ్డి : బుద్దా వెంకన్న

Webdunia
మంగళవారం, 2 జులై 2019 (09:27 IST)
వైకాపా అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీకి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న మండిపడ్డారు. "ఓదార్పు యాత్ర పేరుతో ఓవర్ యాక్షన్‌కి బ్రాండ్ అంబాసిడర్ మీ మహా మేతగారి తనయుడు జూనియర్ మేతగారు నాన్నారు కోసం చనిపోయారు అంటూ చాంతాడు అంత లిస్ట్ మీ సలహాతో విడుదల చేశారు. 

ఓదార్పు సహాయం కొంత మందికే ఇచ్చి 2014 ఓటమి తర్వాత మిగిలిన వాళ్లకి ఎందుకు ఎగ్గొట్టారు. మిగిలిన వారు నాన్నారు కోసం చనిపోయినవారు కాదా? పైయిడ్ ఆర్టిస్ట్‌కి పర్యాయపదం మీరు అక్రమ సాయి రెడ్డి రాజధాని రైతులని పెయిడ్ ఆర్టిస్టులు అని అవమానపరిచిన మీరు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని బుద్ధా వెంకన్న మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments