Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేకప్ వేసుకుని అన్నీ అబద్దాలే చెప్పారు - ఒసేయ్ అనలేమా వాసిరెడ్డి పద్మా!

Webdunia
సోమవారం, 25 ఏప్రియల్ 2022 (15:53 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మపై టీడీపీ నేత బొండా ఉమామహేశ్వర రావు తీవ్ర స్థాయిలో మండిప్డడారు. విజయవాడ ఆస్పత్రి గ్యాంగ్ రేప్ బాధితురాలిని పరామర్శించేందుకు మూడు రోజుల తర్వాత మేకప్ వేసుకుని వచ్చి అన్నీ అబద్ధాలే చెప్పారంటూ మండిపడ్డారు. 
 
ఆమె ఒక రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గాకాకుండా, ఒక బజారు మనిషిలా మాట్లాడుతున్నారని చెప్పారు. ఆమె ఒరేయ్ అంటే... తాము ఒసేయ్ అనలేమా? అని బొండా ఉమ ప్రశ్నించారు. అత్యాచార బాధితురాలిని పరామర్శించేందుకు వెళ్లిన తమ అధినేత చంద్రబాబుకు కేవలం రాజకీయ కక్షతోనే నోటీసులు ఇచ్చారన్నారు. 
 
వాసిరెడ్డి పద్మను మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పదవి నుంచి తొలగించే వరకు తాము న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. అత్యాచార బాధితురాలి అండగా ఉండటమే తమ అధినేత చంద్రబాబు చేసిన తప్పా అని ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం