Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేకప్ వేసుకుని అన్నీ అబద్దాలే చెప్పారు - ఒసేయ్ అనలేమా వాసిరెడ్డి పద్మా!

Webdunia
సోమవారం, 25 ఏప్రియల్ 2022 (15:53 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మపై టీడీపీ నేత బొండా ఉమామహేశ్వర రావు తీవ్ర స్థాయిలో మండిప్డడారు. విజయవాడ ఆస్పత్రి గ్యాంగ్ రేప్ బాధితురాలిని పరామర్శించేందుకు మూడు రోజుల తర్వాత మేకప్ వేసుకుని వచ్చి అన్నీ అబద్ధాలే చెప్పారంటూ మండిపడ్డారు. 
 
ఆమె ఒక రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గాకాకుండా, ఒక బజారు మనిషిలా మాట్లాడుతున్నారని చెప్పారు. ఆమె ఒరేయ్ అంటే... తాము ఒసేయ్ అనలేమా? అని బొండా ఉమ ప్రశ్నించారు. అత్యాచార బాధితురాలిని పరామర్శించేందుకు వెళ్లిన తమ అధినేత చంద్రబాబుకు కేవలం రాజకీయ కక్షతోనే నోటీసులు ఇచ్చారన్నారు. 
 
వాసిరెడ్డి పద్మను మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పదవి నుంచి తొలగించే వరకు తాము న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. అత్యాచార బాధితురాలి అండగా ఉండటమే తమ అధినేత చంద్రబాబు చేసిన తప్పా అని ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం