అశోకగజపతి రాజుకు ఏపీ హైకోర్టులో ఊరట

Webdunia
బుధవారం, 27 ఏప్రియల్ 2022 (16:51 IST)
టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోకగజపతి రాజుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పెద్ద ఊరట లభించింది. చెన్నైలో కొనుగోలు చేసిన భూముల వ్యవహారంలో ఆయన భూమికి సంబంధించిన దస్త్రాలను తీసుకుని రావాలంటూ ఈడీ ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది. 
 
ఈయన చెన్నై మైలాపూర్‌లో 37,092 చదరపుటడుగుల భూమికి సంబంధించి ఈడీ అధికారులు దస్త్రాలను తీసుకుని స్వయంగా తమ వద్దకు రావాలంటూ గతంలో ఈడీ అధికారులు నోటీసులు జారీచేశారు. వీటిపై అశోకగజపతి రాజు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఈడీ అసిస్టెండ్ డైరెక్టర్ ఇచ్చిన నోటీసులపై స్టే విధించింది. 
 
అంతేకాకుండా, ఏ వివరాల ఆధారంగా అశోక గజపతిరాజు, ఆయన సోదరి రాజా వాసిరెడ్డి సునీత ప్రసాద్‌లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టును నమోదు చేశారని ఈడీని ప్రశ్నిస్తూ నోటీసులు జారీచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

Ratika: రతిక ప్రధాన పాత్రలో ఎక్స్ వై డిఫరెంట్ పోస్టర్‌

Spirit : ప్రభాస్.. స్పిరిట్ నుంచి సౌండ్ స్టోరీ ప్రోమో - రవితేజ, త్రివిక్రమ్ వారసులు ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments