Webdunia - Bharat's app for daily news and videos

Install App

షాకింగ్... ట్రెండింగ్‌లో #TDPLandScam ఏం జరుగుతోంది?

ట్విట్టర్లో చాలా కాలానికి తెలుగుదేశం పార్టీపై ఓ వ్యతిరేక ప్రచారం టాప్ ట్రెండింగులో వుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అమరావతి, హైదరాబాద్, విశాఖ పట్టణం, చెన్నై నగరాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు భూ కబ్జాలకు పాల్పడుతున్నారనీ, వారికి సీఎం చంద్రబాబు

Webdunia
శుక్రవారం, 23 జూన్ 2017 (13:21 IST)
ట్విట్టర్లో చాలా కాలానికి తెలుగుదేశం పార్టీపై ఓ వ్యతిరేక ప్రచారం టాప్ ట్రెండింగులో వుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 
ఫోటో కర్టెసీ, ట్విట్టర్
 
అమరావతి, హైదరాబాద్, విశాఖ పట్టణం, చెన్నై నగరాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు భూ కబ్జాలకు పాల్పడుతున్నారనీ, వారికి సీఎం చంద్రబాబు నాయుడు వత్తాసు పలుకుతున్నారంటూ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. మహా ధర్నా కూడా నిర్వహించారు. 
ఫోటో కర్టెసీ, ట్విట్టర్
 
దీనికి ప్రజల నుంచి పెద్దఎత్తున మద్దతు లభించింది. అంతేకాదు... దీని గురించి ప్రజలు చర్చించుకుంటున్నారు. సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో చిత్రాలను జోడిస్తూ తెలుగుదేశం పార్టీ పైన విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments