Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారా లోకేశ్ పాదయాత్రకు ముహూర్తం ఖరారు

Webdunia
శుక్రవారం, 11 నవంబరు 2022 (15:02 IST)
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే 2024లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపొంది అధికారంలోకి రావాలన్న పట్టుదలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉన్నారు. 
 
అయితే, ఆయన వయసు రీత్యా పాదయాత్ర చేయాలన్న ఆలోచనను విరమించుకున్నారు. అదేసమయంలో ఆయన వారసుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో నారా లోకేష్ ఈ పాదయాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. 
 
ఇందులోభాగంగా, వచ్చే యేడాది జనవరి 27వ తేదీన ఈ పాదయాత్రను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. ఇది చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ప్రారంభంకానుంది. లోకేశ్ పాదయాత్ర చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు సాగనుంది. యేడాది పాటు ప్రజల మధ్యే ఉండేలా లోకేష్ పాదయాత్రకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments