Webdunia - Bharat's app for daily news and videos

Install App

అచ్చెన్న కుటుంబానికి టీడీపీ మహిళా నేతల సంఘీభావం.

Webdunia
శనివారం, 13 జూన్ 2020 (17:32 IST)
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత, ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి శనివారం సంఘీభావం తెలిపారు.

శ్రీకాకుళం జిల్లా, నిమ్మడ వెళ్లి కింజరాపు అచ్చెన్నాయుడు సతీమణి విజయమాధవిని కలిసి 'మేమున్నాం' అంటూ ధైర్యం చెప్పారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను చవిచూడడానికి ఎంతో సమయం లేదని విమర్శించారు.

వైసీపీ ప్రభుత్వ అసమర్థతని అసెంబ్లీలో నిలదీస్తుండటంతో భయంతోనే  అచ్చెన్నాయుడుని ఏసీబీ కేసులో ఇరికించి అరెస్టు చేశారని ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజు గాని సవాల్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాం : డింపుల్ హయతి, రాశీ సింగ్

AM Ratnam: హరి హర అంటే విష్ణువు, శివుడు కలయిక - ఇది కల్పితం, జీవితకథ కాదు : నిర్మాత ఎ.ఎం. రత్నం

పెద్ద నిర్మాతను ఏడిపించిన సీనియర్ జర్నలిస్టు - ఛాంబర్ చర్య తీసుకుంటుందా?

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments