Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేకాట రాయుళ్లను పట్టుకున్న ఎస్ఐ ఆత్మహత్య చేసుకునేలా చేశారు : దేవినేని ఉమ

Webdunia
బుధవారం, 20 జనవరి 2021 (12:16 IST)
గుడివాడలో పేకాట రాయుళ్లను పట్టుకున్న ఎస్ఐ ఆత్మహత్య చేసుకునేలా చేశారని వైకాపా నేతలపై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వర రావు ఆరోపించారు. అంతేకాకుండా ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి జగన్ ఏం సాధించారంటూ సూటిగా ప్రశ్నించారు. 
 
ఎన్టీఆర్ విగ్రహం ధర్నా చేసేందుకు యత్నించిన దేవినేని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. దీనిపై మాజీ మంత్రి దేవినేని స్పందిస్తూ, సీఎం జగన్‌.. ఢిల్లీ వెళ్లి ఏం సాధించారని ఘాటుగా ప్రశ్నించారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. 
 
వైసీపీ ప్రభుత్వ పాలనలో పోలీసులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, పేకాట రాయుళ్లను పట్టుకున్న ఎస్‌ఐ ఆత్మహత్య చేసుకునేలా చేశారని ఆయన ఆరోపించారు. ఏపీ డీజీపీ సవాంగ్ వైసీపీ ప్రభుత్వానికి తొత్తుగా మారారని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అధికారులు రాష్ట్ర ప్రజల కోసం పని చేయడం లేదని, జగన్ కోసం పని చేస్తున్నారని విమర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ ఐడియాలను ఫిలింఛాంబర్ గాలికొదిలేసిందా?

ఫుట్ బాల్ నేపథ్యంలో డ్యూడ్ చిత్రం టీజర్ వచ్చేస్తోంది

విజయ్ ఆంటోనీ మార్గన్ హక్కుల్ని దక్కించుకున్న ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments