Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎల్‌జి పాలిమర్స్ బాధితుల పరామర్శించిన టీడీపీ త్రిసభ్య కమిటీ

Webdunia
శనివారం, 9 మే 2020 (19:58 IST)
టీడీపీ జాతీయ పార్టీ అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబునాయుడు ఆదేశాలు మేరకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయటం జరిగింది.

ఇటీవలే విశాఖపట్నం జిల్లాలో ఆర్.ఆర్ వెంకటపురంలో జరిగిన ఎల్‌జి పాలిమర్స్ బాధితులను ఈరోజు టీడీపీ త్రిసభ్య కమిటీ సభ్యులు టెక్కలి నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు పొలిట్ బ్యూరో సభ్యులు కింజరాపు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి వర్యులు నిమ్మకాయల చినరాజప్ప, శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు ఈరోజు పరామర్శించి తదుపరి మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments