Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ కొత్త గవర్నరు నజీర్‌తో 40 నిమిషాలు భేటీ అయిన చంద్రబాబు

Webdunia
గురువారం, 23 ఫిబ్రవరి 2023 (20:12 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గురువారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా గవర్నరుతో చంద్రబాబు ఏకంగా 40 నిమిషాల పాటు సమావేశమయ్యారు. ఆయనతో పాటు పార్టీ సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, నక్కా ఆనంద్ బాబు, వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, నిమ్మకాయల చినరాజప్ప, ఏలూరి సాంబశివరావు, కొనకళ్ల నారాయణ వంటి సీనియర్ నేతలు ఉన్నారు. 
 
తనతో పాటు వచ్చిన పార్టీ సీనియర్ నేతలను కొత్త గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిచయం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న తాజాగా రాజకీయ పరిస్థితులతో పాటు పలు అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గవర్నర్ దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లినట్టు సమాచారం. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments