Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్టీ సీనియర్ నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ

Webdunia
శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (11:49 IST)
రివర్స్ పీఆర్సీకి వ్యతిరేకంగా ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన ఛలో విజయవాడ నిరసన కార్యక్రమం సూపర్ సక్సెస్ సాధించింది. ప్రభుత్వంపై ఉద్యోగుల్లో ఉన్న వ్యతిరేతకు అద్దంపట్టింది. దీన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహ రచనకు దిగారు. 
 
ఇందులోభాగంగా, ఆయన తనకు అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో శుక్రవారం కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందులో ఛలో విజయవాడ కార్యక్రమంతో పాటు.. ఉద్యోగుల డిమాండ్లు, ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ, తాజా రాజకీయ పరిణామలపై చర్చిస్తున్నారు. 
 
అదేవిధంగా కొత్త జిల్లాల ఏర్పాటుపై కూడా పార్టీ నేతలతో సుధీర్ఘ చర్చ జరుపనున్నారు. ఆ తర్వాత పార్టీ తరపున చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఒక ప్రణాళికను ఖరారు చేసేలా దిశానిర్దేశం చేస్తారు. ఈ భేటీ విజయవాడలోని పార్టీ కార్యాలయంలో జరుగుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments