Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు తెలుగుదేశం డుమ్మా?

Webdunia
శుక్రవారం, 25 ఫిబ్రవరి 2022 (06:48 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మార్చి నెలలో జరుగనున్నాయి. ఈ సమావేశాలకు డుమ్మా కొట్టాలని ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ భావిస్తున్నట్టుగా ఉంది. ఇదే విషయాన్ని పలువురు టీడీపీ నేతలు అభిప్రాయపడినట్టు సమాచారం. 
 
మార్చిలో జరిగే అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వాలా? వద్దా? అనే అంశంపై పార్టీలో విస్తృతంగా చర్చ సాగుతోంది. ముఖ్యంగా, గత అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన పరిణామాలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా బాధపడి, ఇకపై ఈ సభలో ముఖ్యమంత్రి హోదాలోనే అడుగుపెడతానంటూ శపథం చేశారు. ఆ తర్వాత ఆయ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఇపుడు మార్చిలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాలకు వెళ్లాలా? వద్దా? అనే అంశంపై గురువారం పార్టీలోని ముఖ్య నేతలతో చంద్రబాబు చర్చించారు. ప్రజా సమస్యలు చాలా ఉన్నందుకు సమావేశాలకు హాజరై ప్రభుత్వాన్ని నిలదీయాలని అత్యధికులు అభిప్రాయపడ్డారు. 
 
అయితే, సమావేశాలకు హాజరైనప్పటికీ అధికారపక్షం సమయం ఇవ్వదని, అందువల్ల వెళ్ళడం అనససరమని మరికొందరు అభిప్రాయపడ్డారు. దీంతో టీడీపీ శాసనసభాపక్షంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని ఈ సమావేశంలో చంద్రబాబు నిర్ణయించినట్టు తెలింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ వయసు 70 - త్రిష వయసు 42 యేళ్ళు.. 'థగ్‌లైఫ్' కోసం రొమాన్స్!!

థ్యాంక్యూ పవన్ జీ.. మీ ఆలోచనలతో ఏకీభవిస్తున్నాను.. దిల్ రాజు

హైదరాబాద్, చెన్నైలలో షూటింగ్ కు సిద్ధమైన పూరీ, విజయ్ సేతుపతి సినిమా

జే.డి. లక్ష్మీ నారాయణ లాంచ్ చేసిన కృష్ణ లీల సెకండ్ సింగిల్

కమల్ హాసన్, శింబు, మణిరత్నం థగ్ లైఫ్ నుంచి ఓ మార సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

Vitamin C Serum: మహిళల చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే విటమిన్ సి సీరం..

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments