Webdunia - Bharat's app for daily news and videos

Install App

తారకరత్న కోసం అలేఖ్యారెడ్డి మృత్యుంజయ హోమం..

Webdunia
శనివారం, 28 జనవరి 2023 (17:16 IST)
నందమూరి హీరో తారకరత్న ఆరోగ్యం ఇంకా క్రిటికల్‌గా వుందనే విషయం తెలుసున్న ఆయన భార్య అలేఖ్యారెడ్డి ప్రత్యేక పూజల కోసం ఏర్పాటు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం బెంగళూరు.. నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న త్వరలో కోలుకోవాలని ప్రార్థిస్తూ.. ప్రత్యేక హోమం ఏర్పాటు చేశారు.  
 
బెంగుళూరులోని ప్రసిద్ధ క్షేత్రమైన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో వెయ్యి మంది పురోహితులతో తారకరత్న ఆరోగ్యం కోసం ఆయన పేరు మీద మృత్యుంజయ హోమం చేయిస్తున్నారు అలేఖ్య రెడ్డి. మృత్యుంజయ హోమం చేయిస్తే అన్ని అడ్డంకులు తొలగిపోయి తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉంటుందని.. ఆయన కోలుకుంటారని ఆమె భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments