Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్ ఎడారిలోకి వెళుతున్నట్టుగా ఉంది : తమ్మినేని సీతారాం

Webdunia
ఆదివారం, 22 డిశెంబరు 2019 (16:11 IST)
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోకి వెళుతుంటే రాజస్థాన్ ఎడారిలోకి వెళుతున్నామనే ఫీలింగ్ కలుగుతోందని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అ్నారు. రాజధానిపై ఆయన చేసిన వ్యాఖ్యలపట్ల ఇపుడు ప్రతి ఒక్కరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 
 
నిజానికి ఏపీ రాజధాని అమరావతిపై ఇప్పటికే అనిశ్చితి నెలకొనివున్న విషయం తెల్సిందే. ఇలాంటి తరుణంలో ఆయన ప్రతి ఒక్కరినీ విస్మయానికి గురిచేసేలా సంచలన కామెంట్స్ చేశారు.
 
ఏపీ రాజధానికి వెళ్లడం అంటే రాజస్థాన్ ఎడారిలోకి వెళుతున్న ఫీలింగ్ కలుగుతుందని అన్నారు. ఈ విషయాన్ని మిగిలిన వాళ్లు బహిరంగంగా చెప్పలకపోయారని, తాను చెప్పగలిగానని తెలిపారు. 
 
రాజధాని నాది అని రాష్ట్ర ప్రజలంతా భావించాలి, అమరావతిలో నాకు ఇది కనిపించలేదు అని తమ్మినేని అభిప్రాయపడ్డారు. మూడు రాజధానుల ప్రతిపాదనను రాష్ట్ర ప్రజలంతా స్వాగతిస్తున్నారని తెలిపారు. దీనిపై విమర్శలు చేసేవారు ముందుగా వాస్తవాలను తెలుసుకోవాలని హితవు పలికారు.
 
కాగా, ఇంతకుముందు.. జగన్ మంత్రివర్గంలోని మంత్రులు అమరావతిని శ్మశానంతో పోల్చిన విషయం తెల్సిందే. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. ఆ తర్వాత మూడు రాజధానుల ప్రతిపాదన తెరపైకి వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments