Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ-తమిళనాడుకు బస్సు సర్వీసులు యధాతథం!

Webdunia
సోమవారం, 20 ఏప్రియల్ 2015 (10:22 IST)
ఏపీ రాష్ట్రం నుంచి తమిళనాడుకు బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో ఏపీ బస్సులను తమిళనాడుకు రాకుండా అక్కడి సంఘాలు అడ్డుకోవడంతో బస్సులా ఆపేసిన సంగతి తెలిసిందే. 
 
అదే విధంగా తమిళనాడు బస్సులను చిత్తూరు ప్రజలు అడ్డుకున్నారు. దాంతో రెండు ఆర్టీసీలకు నష్టం వస్తోంది. ఎన్‌కౌంటర్‌ విచారణ వేగం పుంజుకోవడంతో ఇరు రాష్ట్రాలు ఆందోళన విరమణతో నేటి నుంచి బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments