Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాపు లేని తెలుగింటికి పరిపూర్ణత లేదు : గవర్నర్ రోశయ్య

Webdunia
సోమవారం, 1 సెప్టెంబరు 2014 (11:15 IST)
టాలీవుడ్ దర్శకుడు బాపు లేని తెలుగింటికి పరిపూర్ణత లేదని తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య అన్నారు. బాపు మృతిపై ఆయన స్పందిస్తూ... ప్రముఖ చిత్రకారుడు, దర్శకుడు బాపు మరణం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. 
 
తెలుగు చిత్ర, చలన చిత్ర రంగాలకు బాపు మృతి కోలుకోలేని దెబ్బ అని అన్నారు. బాపు లేని తెలుగింటికి పరిపూర్ణత రాదని ఆయన అభిప్రాయపడ్డారు. తెలుగు లోగిలిలో ఆడపిల్ల పుడితే బాపు బొమ్మ పుట్టిందని మురిసిపోతారని ఆయన తెలిపారు. 
 
అలాగే, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ స్పందిస్తూ.. తెలుగు చిత్రసీమ గర్వించదగిన మహోన్నత దర్శకుడు బాపు అని కొనియాడారు. బాపు మరణించిన రోజు తెలుగుజాతికి నిజంగా దుర్దినంగా పేర్కొన్నారు. ఆయనతో తనకు ఎంతో అనుబంధం ఉందని విచారం వ్యక్తం చేశారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments