Webdunia - Bharat's app for daily news and videos

Install App

గొంతులో ఇడ్లీ చిక్కుకొని విద్యార్థిని మృతి

తమిళనాడు రాష్ట్రంలోని నాగర్‌కోయిల్‌లో ఓ విషాదం జరిగింది. గొంతులో ఇడ్లీ ఇరుక్కుని విద్యార్థిని మృతి చెందింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నాగర్‌కోవిల్‌ సమీపంలో ఇలంగడ ప్రాంతానికి చె

Webdunia
శనివారం, 17 మార్చి 2018 (11:41 IST)
తమిళనాడు రాష్ట్రంలోని నాగర్‌కోయిల్‌లో ఓ విషాదం జరిగింది. గొంతులో ఇడ్లీ ఇరుక్కుని విద్యార్థిని మృతి చెందింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నాగర్‌కోవిల్‌ సమీపంలో ఇలంగడ ప్రాంతానికి చెందిన జయ్‌లాణి, ఇర్ఫానా అనే దంపతుల కుమార్తె అఫ్రిన్‌ (13). అదే ప్రాంతంలో ఉన్న పాఠశాలలో ఆరో తరగతి చదువుతుంది. గురువారం ఉదయం తల్లితో కూర్చొని మాట్లాడుతూ నవ్వుకుంటూ ఇడ్లీ తినడం ప్రారంభించింది.
 
ఆసమయంలో గొంతులో ఇడ్లీ చిక్కుకుంది. ఊపిరి తీసుకోలేక కొంతసేపు ఇబ్బందిపడింది. తల్లిదండ్రులు సమీపంలోనున్న ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలోనే అఫ్రిన్‌ కన్నుమూసింది. అప్పటివరకు నవ్వులు పూయిస్తూ మాట్లాడిన తమ బిడ్డ దూరం కావడంతో ఆ తల్లి విషాదానికి అంతేలేకుండా పోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్టర్ గా తండేల్ దారి చూపిస్తుంధీ, కోస్ట్ గార్డ్ అరెస్ట్ చేసారు :అక్కినేని నాగచైతన్య

నా పక్కన నాన్న, మామ ఇలా మగవాళ్లు పడుకుంటే భయం: నటి స్నిగ్ధ

Grammys 2025: వెస్ట్ అండ్ బియాంకా సెన్సోరిని అరెస్ట్ చేయాలి.. దుస్తులు లేక అలా నిలబడితే ఎలా?

సౌత్ లో యాక్ట్రెస్ కు భద్రతా లేదంటున్న నటీమణులు

సింగిల్ విండో సిస్టమ్ అమలు చేయాలి : మారిశెట్టి అఖిల్ చిత్రం షూటింగ్లో నట్టికుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

తర్వాతి కథనం
Show comments