Webdunia - Bharat's app for daily news and videos

Install App

జంటనగరాల్ని పట్టి పీడిస్తున్న స్వైన్ ఫ్లూ మహమ్మారి!

Webdunia
శుక్రవారం, 30 జనవరి 2015 (14:03 IST)
స్వైన్ ఫ్లూ మహమ్మారి జంట నగరాల్ని పట్టి పీడిస్తోంది. వైద్యులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ  స్వైన్ ఫ్లూ కేసులు తగ్గుముఖం పట్టట్లేదు. ఈ నెలలో స్వైన్ ఫ్లూతో మరణించిన వారి సంఖ్య 28కు చేరింది.
 
ఉస్మానియా ఆసుపత్రిలో 12 మంది వైద్యులకు స్వైన్ ఫ్లూ లక్షణాలు కనిపించడంతో ఆసుపత్రి వర్గాలు ఖంగుతిన్నాయి. వారికి ఆసుపత్రి సూపరిండంట్ అయిదు రోజుల పాటు సెలవు మంజూరు చేసి ఇంట్లోనే చికిత్స తీసుకోవాలని సూచించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments