ఏపీ హైకోర్టుకు మరో ఏడుగురు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం

Webdunia
సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (12:50 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టుకు మరో ఏడుగురు న్యాయమూర్తులు కొత్తగా నియమితులయ్యారు. వీరంతా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణం చేయించారు. అమరావతిలోని మొదటి కోర్టు హాల్లో ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. 
 
ఏపీ హైకోర్టుకు కొత్తగా ఏడుగురు న్యాయమూర్తులను సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల సిఫార్సు చేసిన విషయం తెల్సిందే. ఈ సిఫార్సుకు కేంద్ర న్యాయశాఖ, రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఫలితంగా తర్లాడ రాజశేఖర రావు, గన్నమనేని రామకృష్ణప్రసాద్, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, సత్తి సుబ్బారెడ్డి, చీమలపాటి రవి, కొనకంటి శ్రీనివాస రెడ్డి, వడ్డిబోయిన సుజాతలు ప్రమాణ స్వీకారం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును టిటిడి బ్లాక్ చేసిందా? (video)

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నతిమ్మరాజుపల్లి టీవీ మూవీ ఫస్ట్ సింగిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments