Webdunia - Bharat's app for daily news and videos

Install App

'స్వాతి' అసోసియేట్ ఎడిటర్ మణిచందన కన్నుమూత

Webdunia
సోమవారం, 10 మే 2021 (20:36 IST)
స్వాతి వీక్లీ అసోసియేట్ ఎడిటర్ మణిచందన క్యాన్సర్ పోరులో ఓడిపోయారు. కాసేపటి క్రితం కన్ను మూశారు. స్వాతి పబ్లిషర్, ఎడిటర్ శ్రీ వేమూరి బలరాం గారి కుమార్తె ఈమె. స్వాతి నిర్వహణలో ఈమె కీలకపాత్ర పోషిస్తున్నారు.
 
మణిచందన భర్త అనిల్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ఇన్‌కంటాక్స్ ప్రిన్సిపల్ కమీషనర్‌గా పని చేస్తున్నారు. మణిచందన వయసు 46 ఏళ్లు. ఇద్దరు పిల్లలు. గత ఏడాదిగా ఆమె కేన్సర్ వ్యాధితో పోరాడుతున్నారు. వారం రోజుల క్రితం కరోనా బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments